భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు, భారత జవాన్ల మధ్య కాల్పులు కలకలం రేపాయి. భద్రత దళాలు చేపట్టిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ప్రస్తుతం జవాన్లు-ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. స్థానికంగా ఉన్న పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు సమన్వయంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. సోమవారం ఉదయం రెండు గంటలకు ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. <br /> <br />#Covid19 <br />#JanataCurfew <br />#WestBengalAssemblyElections <br />#IndPakBorder <br />#PRC <br />#Coronavirus <br />#Aadhar